అన్ని ఉద్యమాలకు నినాదాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటికి కొన్ని పేర్లు తగిలించి..ఆందోళనలు చేపడుతుంటారు. అలాగే అమెరికాలో జరుగుతున్న ఉద్యమానికి పేరు పెట్టారు. 8:46 (8 నిమిషాల 46 సెకన్లు) అంకే నినాదంగా మారిపోయింది. అమెరికాలో...
ఏ నిమిషానికి ఏం జరుగునో..అవును కొంతమంది జీవితాలు ఈ విధంగానే సాగుతాయి. మొన్నటి వరకు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడిన వ్యక్తి మళ్లీ తండ్రి అయ్యాడు. ఆ వ్యక్తే..బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్. కరోనా వైరస్ బారిన...
కరీంనగర్ జిల్లా విద్యానగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. జర్మన్ టెక్నాలజీ వాడినా… 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా… అలాగే పై అధికారులు సైతం సెలవులు రద్దు చేసుకుని హత్యకేసుపై...
ఉల్లి వినియోగదారులను కంటతడిపెట్టిస్తోంది. ఉల్లి రైతులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉల్లిగడ్డ కొనాలంటేనే వామ్మో అంటున్నారు. ఎందుకంటే ధరలు అలా ఉన్నాయి మరి. రూ. 100కు పైగా ఎకబాకుతోంది. కానీ ఓ ఉల్లి ధర...
క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక కోరికను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు పోలీస్ కమిషనర్ ను చేశారు.