COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కానీ..ముందు వేల సంఖ్యలో కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి....
man beaten to death unidentified people : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకవ్యక్తిని కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి హతమార్చారు. గుట్ట మల్లారంలోని బ్రహ్మంగారి గుట్ట...
fox attack boy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల బాలుడిపై నక్క దాడి చేసింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలుడిపై దాడిచేసిన నక్క పది అడుగుల దూరం లాక్కెళ్లింది. పాల్వంచకు 40 కిలోమీటర్ల దూరంలో..దట్టమైన అటవీ...
Husband paid supari for Wife”s Murder : భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్న భర్త….. భార్యను హత్య చేయటానికి కిరాయికి మనుషులను ఏర్పాటు చేసాడు. సమాచారం పసిగట్టిన పోలీసులు ఒక మహిళ హత్యను ఆపగలిగారు....
డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. భద్రాద్రి కొత్త...
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు. భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది. భద్రాద్రి కొత్త గూడె...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఛత్తీసగఢ్ లోని బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు ధాన్యం మిల్లు పట్టించడానికి ట్రాక్టర్లో చర్లకు వెళ్లారు....
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి...
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.
పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్నాయి. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు...
భద్రాద్రి కొత్తగూడెం : పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్నా…...
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ...
అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం నేతలు కాంగ్రెస్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కోడి గుడ్ల కోసం కోసం గొడవ జరిగింది. ఓ గర్భిణి ప్రాణం మీదకు తెచ్చింది. టేకులపల్లిలో 6 నెలల గర్భిణిపై అంగన్వాడీ ఆయా దాడి చేసింది. దీంతో.. కడుపులో...