IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు...
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన...
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ముందు భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముగిసిన మూడు టీ20ల సిరీస్ని 2-1తో దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం నుంచి విండీస్తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. అయితే వెస్టిండీస్తో ఆఖరి...
అంతర్జాతీయ క్రికెట్కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని...
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది....
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్ను పడగొట్టాడు.
ఆసీస్తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమవడంతో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వంద వికెట్లు తీసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో భువనేశ్వర్ 100 వికెట్లు తీశాడు.