Home » BIHAR
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిన్నటి దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. తను రాసిన 'బీహార్ డైరీస్' పుస్తకాన్ని ఓ ప్రైవేట సంస్థకు విక్రయించి లాభాలను గడించారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చ�
విపక్షాలు ఈ నెల 23న పట్నాలో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై చర్చిస్తాయి.
పెళ్లయిన మూడోరోజే నవ వధువు తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన జరిగిన వారంరోజుల్లోనే ప్రియుడు కూడా మరణించాడు. వరుస మరణాలపై పోలీసులు విచారణ చేపట్టగా నవవధువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
ఎనిమిది నెలల గర్భిణి భర్త మొహం చూసి కన్నుమూసిన విషాద ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్లముందే చనిపోవటం..పుట్టకుండానే బిడ్డను పోగొట్టుకున్న ఆ భర్త..
అన్న అంటే చెల్లెలికి పెళ్లి చేసిన పంపిస్తాడు. తన చెల్లిలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని అప్పగింతలు పెడతాడు. కానీ ఓ అన్నమాత్రం అత్తారింటిలో ఉన్న చెల్లెలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి బైక్ మీద ఎత్తుకుపోయాడు.
భాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
Bridge Collapse : వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
15 రోజుల క్రితం ఇలియాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమెకు అత్తింటి వారి నుంచి ఎదురైన వ్యతిరేకతను ఇంట్లో చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సబా సోదరుడు.. ఇలియాస్పై రివాల్వర్తో గురిపెట్టి బెదిరించాడు. అనంతరం ఇలియాన్ ఇచ్చిన ఫిర�
పలువురు సోనూసూద్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్న�