గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి...
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు...
ఏపీ శాసనసమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల తూటాలు పేలాయి. వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. గతంలో ఎలాంటి సీన్ కనిపించిందో అలాంటిదే మరోసారి రిపీట్ అయ్యింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన...
ట్రీట్మెంట్ అనంతం బిల్లు చెల్లించలేదన్న కారణంతో డాక్టర్లు ఓ వృద్ధుడిని హాస్పిటల్ బెడ్ కు కట్టివేశారు. మధ్యప్రదేశ్లోని షాజ్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. హాస్పిటల్ పై...
తెలంగాణ కరెంట్ బిల్లులకు సంబంధించిన అంశాలపై (టీఎస్ పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. తమది ప్రభుత్వ రంగ సంస్థని.. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులపై అపోహలు వద్దన్నారు. ఎవరికీ ఎక్కువ,...
కరెంటు మీటర్ బిల్లు చూసి షాక్ తింటున్నారు కొంతమంది వినియోగదారులు. ఎందుకంటే భారీగా బిల్లులు వస్తున్నాయి. తాము ఇంతకనం ఎక్కడ కరెంటు ఉపయోగించాం అని తలలు పట్టుకుంటున్నారు. దీనికంతటికి కరోనా కారణమని చెప్పవచ్చు. ఈ వైరస్...
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న...
హైదరాబాద్ : కరెంటు బిల్లులు ఇక ఎక్కడైనా కట్టొచ్చు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని బిల్లులను ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనైనా చెల్లించొచ్చని..అధికారులు వెల్లడించారు. కరెంటు కనెక్షన్ ఉన్నచోట ఈఆర్ఐ మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉండేది. తాజాగా...