Home » Bride
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పెళ్లిళ్ల సమయంలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే హంగామా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రీసెంట్గా ఓ పెళ్లికూతురు పెళ్లిబట్టల్లో అందంగా ముస్తాబై కారు పైన కూర్చుని రీల్ చేసింది. భారీ జరిమానా చెల్లించి
సదరు వ్యక్తి ఆమె రెండున్నరేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా ఆటంకాలను దాటుకుని ఇరు వైపుల కుటుంబాల వారిని ఒప్పించారు. భూతేశ్వర్ నాథ్ గుడిలో ఆదివారం పెళ్లి నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది
కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?
పెళ్లి వేడుకల్లో చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ కొన్ని గొడవలు చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తాయి. వధువు డ్యాన్స్ చేయడానికి ఆడపెళ్లివారు అభ్యంతరం చెప్పారట. అంతే మగ పెళ్లివారు దాడి చేసారు. ఈ ఘటనలో గాయాలపాలై కొందరిని ఆసుపత్రికి తరలించగా.. వధూవర�
పెండ్లి బట్టలతోనే పరీక్ష రాషిన పొల్ల
చాలా సినిమాల్లో చివరి నిముషంలో ఆగిపోయిన పెళ్లి సీన్లు చూస్తుంటాం. రియల్ లైఫ్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. బీహార్లో పెళ్లికొడుకు వరమాల వేసే సమయంలో ఈ పెళ్లి వద్దంటూ నిలిపేశాడు. కారణం విని అక్కడి వారంతా షాకయ్యారు.
ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.