Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు,...
లడఖ్లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి చైనా దళాలతో ముఖాముఖిలో 20 మంది భారతీయ జవాన్లు మృతి చెందినట్లు భారత సైన్యం ధృవీకరించిన విషయం తెలిసిందే. అమరులైన వారిలో బీహార్కు చెందిన హవల్దార్ సునీల్ కుమార్...
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. గతంలో ఉన్న ఆఫర్ నే మళ్లీ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ప్యాక్ వాడుతున్న వారు తమ వ్యాలిడిటీ అయిపోయినా కాల్స్ చేసుకునే సదుపాయం...
లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అత్యవసర మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితి ఎలా కొనసాగుతుందో..అధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో...
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన...
దసరా పండుగకు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా ? లేదా అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని..లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని ఆర్టీసీ కార్మిక ప్రధాన సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దసరాకు ముందుగానే...
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 1...
అన్నదమ్ముల కుమ్ములాటలతో ఆర్జేడీ రెండుగా చీలిపోయింది.లోక్ సభ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదాలు నెలకొనడం…పార్టీ మెంటార్ పదవికి లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ రాజీనామా చేయడం…”లాలూ-రబ్రీ మోర్చా పేరుతో సొంత పార్టీ పెట్టి...
ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్పై పంచ్ డైలాగ్లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్...
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ...