west bengal amit shah women 33 % Reservations promise : బెంగాల్ల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు....
Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు...
rahul gandhi: ఏప్రిల్-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
BJP’s Farm Laws Campaign Amid Pushback నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకి చేరుకున్నాయి. అయితే చట్టాలల్లో సవరణలకు బుధవారం కేంద్రం రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపగా…...
GHMC election: గ్రేటర్లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు...
Amit Shah, Yogi campaign : గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం పార్టీ స్పీడ్ పెంచింది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తమ అమ్ముల పొదిలోంచి...
TRS Vs BJP Dialogue War : గ్రేటర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారం ముమ్మరంగా...
kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్...
KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు...
Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో...
Minister ktr road show for ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్...
Vijayashanti goodbye to Congress : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. 2020,...
pawan kalyan ghmc elections: గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జీహెచ్ఎంసీ...
ktr ghmc elections campaign: రేపటి(నవంబర్ 21,2020) నుంచే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది టీఆర్ఎస్. రేపటి నుంచి కేటీఆర్ రోడ్షోలు ప్రారంభం కానున్నాయి. మొదట కూకట్పల్లిలో రోడ్షో నిర్వహించనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆదివారం(నవంబర్...
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు...
బాలీవుడ్ నటి Ameesha Patelకు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్కు వెళ్లి లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే...
Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్...
Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత...
Dubbaka bypoll..political heat : దుబ్బాక బై పోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. ప్రజలంతా తమతోనే ఉన్నారని.. ఉప ఎన్నికలో విజయం తమదేనంటూ.. ఎవరికి వారు గెలుపుపై...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు చైనా కార్యకలాపాలను ప్రారంభించగా ఫేస్బుక్ ఆ విషయాన్ని గుర్తించింది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినట్లు సంస్థ బహిరంగంగా వెల్లడించింది....
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR Birthday సందర్భంగా పలువురు శుభకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ కేడర్ సాదాసీదాగా జరుపుకోనుంది. గిఫ్ట్ విత్ స్మైల్ అనే పిలుపుతో పేదలను ఆదుకునేందుకు టీఆర్ఎస్...
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ...
భారత్, చైనాల మధ్య వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే సరిహద్దు ఉద్రిక్తతపై ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS). ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి, ఈ అంశంపై కేంద్ర...
వ్యక్తిగత డేటా మరియు ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి COVID-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. వ్యక్తిగత,...
లడఖ్లోని ఇండియా-చైనా వాస్తవాధీన రేఖ (LAC)వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దేశంలో చైనా వస్తువులు, ఉత్పత్తులపై తీవ్ర నిరసన పెరుగుతోంది. సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనను నిరసిస్తూ 450రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దామని...
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ...
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా...
పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం...
దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు...
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి ప్రచారంలో మరో రకమైన సపోర్ట్ వస్తుందట. అయితే ఆయనకు వస్తున్న ఆ మరో రకమైన మద్దతు ఓట్లను తెచ్చిపెడుతుందో లేదో తెలియదు....
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో...
షహీన్బాగ్ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక...
వైజాగ్లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శుక్రవారం జనవరి 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్పురి ప్రాంతాల్లో...
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు 48 గంటల్లో జరుగనున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసింది. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడింది. 2020, జనవరి 22వ...
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీ రోల్ ప్లే...
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని...
కొత్త ఏడాదిలో మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్...
ఉదయం నుండి రాత్రి వరకు ఫోన్లు స్విచాఫ్ చేయండి..పిల్లలతో ఆ సమయంలో ఆనందంగా గడపండి..అంటూ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా తమిళనాడు విద్యాశాఖ ఈ మేరకు...
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నాయి. నియోజకవర్గంలో విజయం సాధించాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరిపై విమర్శలు గుప్పించుకుంటుండడంతో రాజకీయ వేడి రగులుకుంది....
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది....
దట్టమైన అడవుల సుందరమైన నల్లమలలో యురేనియం చిచ్చు రగులుతోంది. నల్లమలను తవ్వడమంటే ప్రకృతి విధ్వంసానికి పాల్పడటమే. నల్లమలలో కురిసే ప్రతీ వాన చినుకూ కృష్ణా నదిలోకి వెళుతుంది. ఒకవేళ యురేనియం తవ్వకాలు జరిపితే కృష్ణా నది...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ఏర్పాట్లలో...
తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్గ్రామ్, హల్దియాలో...