Who are the candidates for contest in Nagarjuna Sagar? : ఎన్నికలొస్తే పొలిటికల్ పార్టీలకు ఉండే కిక్కే వేరు. ఎన్నిక ఏదైనా సమర శంఖం పూరించి.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిందే. ఇప్పుడు...
ap eamcet:ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఎంసెట్ అలాట్మెంట్ ఫలితాలు-2020 విడుదలయ్యాయి. రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్...
TRS focus mayor and deputy mayor : గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. మేయర్, డిప్యూటి మేయర్ స్థానాలు దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో అభ్యర్థులపై కసరత్తు...
1,121 candidates in GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిందెవరో.. నిష్క్రమించిందెవరో తేలింది. ప్రస్తుతం బల్దియా ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు ఉన్నారు. 150 వార్డులకుగాను.. పోటీలో 1,121 మంది...
TRS candidates Third List : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శుక్రవారం టీఆర్ఎస్ విడుదల చేసింది. బుధవారం 105...
GHMC ELECTION 2020: Telangana BJP : గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయడానికి బీజేపీ స్కెచ్ లు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు పార్టీలోకి...
GHMC ELECTION 2020: TRS Second List : గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి నెలకొంది. పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. 105 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ 2020, నవంబర్...
GHMC elections left parties First list : జీహెచ్ఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. విపక్ష పార్టీలన్నీ గ్రేటర్లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్లకు రేపటి వరకే చాన్స్ ఉండడంతో అభ్యర్థుల జాబితాను పోటాపోటీగా విడుదల...
Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే...
TRS First List : GHMC Election లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. 105 స్థానాలకు...
Janasena contest GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోయినా… అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తోందీ. 60 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతోంది....
Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను...
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్...
కన్నడ సీఎం యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. యడియూరప్పతో పాటు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ఎంపిక చేసిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పక్కకుపెట్టేసింది....
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఇవాళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఉద్రిక్తల మధ్య మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం...
తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్నారు. ...
రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు...
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే., అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటన చేసిన బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే...
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం ఐదు జిల్లాల్లో అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొదలు పెట్టగా..మిగిలిన...
ఏపీ గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్ డేట్. సచివాలయ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రెడీ అయ్యింది. జిల్లాల వారీగా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ సిద్ధం చేశారు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబర్ 19) విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు 19
సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నోటిఫికేషన్లో తెలిపిన ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే.. అర్హత మార్కులను తగ్గించే అవకాశం
ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 08వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు లోనికి అనుమతినించమని...
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మే 31...
ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న స్ట్రాంగ్...
ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా...
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్ తివారీ,వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రవీష్ వర్మ,దక్షిణ...
నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్సభకు రెండవ దశలో పోలింగ్ జరుగనుంది.
ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి...
మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్గా గుజరాత్లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్లో పడిపోయింది....
డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్సభ...
నా కులం మంగళగిరి..నా మతం మంగళగిరి..నా ప్రాంతం మంగళగిరి అంటున్నారు TDP అభ్యర్థి నారా లోకేష్. ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా లోకేష్...
అమరావతి: ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వీరిలో కొందరు
కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తెలంగాణా గ్రూప్-2 అభ్యర్థులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించడం కలకం రేపింది. ఫలితాలు వచ్చాయి..రెండేళ్లు అయ్యింది..ఎక్కడ ఉద్యోగం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఓపిక నశించి పోయిందని..ఎంతో మానసికక్షోభకు గురయ్యామని వారు కమిషన్ ఎదుట...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లోక్...
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంతరం మిగిలిన...
25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి...
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని...
వైసీపీ తొలి జాబితా విడుదలయింది. 9మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు. కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్,...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం...
వైఎస్ వివేకానందరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ 2019 వెలువడడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరింత బిజీ అయిపోయారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార షెడ్యూల్ ఇతరత్రా విషయాలతో జగన్...
అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.