భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ రాజస్థాన్లోని సవాయి జిల్లా మాధోపూర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్ వాహనం బోల్తా పడగా.. పెను ప్రమాదం...
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా కొట్టింది. టైరు పేలడంతో కారు పల్టీ కొట్టింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు....
Guntur district : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వెళుతున్నకారు….రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్ కాలువలోకి గురువారం అర్ధరాత్రి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో...
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. కారు పంట కాలువ లోకి దూసుకు వెళ్లిపోయిన ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ని పంట కాల్వలోకి సోమవారం ఉదయం...
అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను చంపించడానికి పలు రకాలుగా ఆలోచించిన వ్యక్తి చివరకు తానే హత్య చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అతని టార్గెట్ భార్య ఒక్కరే కాదు.. భార్య బంధువులంతా. అందరినీ చంపేయాలని ఫిక్స్...
యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు..
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని...
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి
ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్గా కాలువలో శవాలై తేలిన తర్వాత
బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్వైపు కింద పడిపోయింది.
జహీరాబాద్ లో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సోమాచారి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా రాయగోడు మండలం తిరూర్ సమీపంలో కారు...
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో గురువారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేబీఆర్...
కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన...
బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)
కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్ బాలభాస్కర్ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్తోపాటు అతని రెండేళ్ల కూతురు కన్ను మూశారు. అయితే...
బుల్లితెర యాంకర్ రవి కారు ప్రమాదానికి గురైంది.. పోలీసులు వచ్చేలోపు ప్రమాదానికి కారకులైన డీసీఎం డ్రైవర్, క్లీనర్ పరారీ..
గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు సంపూర్ణేష్ బాబు కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నారు. కొద్దిపాటి గాయాలతో బైటపడ్డారు. కానీ ఆయన...
అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని...
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ...
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం(నవంబర్ 12,2019) రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) యాక్సిడెంట్ వార్త కలకలం రేపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం మూడు పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ నుంచి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది.
టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రయాషిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోకి రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ కు విజయవాడ నుంచి వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద...
తెల్లవారి లేస్తే చాలు ప్రమాదాల గురించి వింటునే ఉంటాం..చూస్తూనే ఉంటాం. డివైడర్ ను ఢీకొన్న కారు..లేదా బైక్ ఇలా వింటుంటాం. కానీ ఓ ప్రమాదం మాత్రం నమ్మశక్యం కాకుండా జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ...
పశ్చిమ ఉత్తరప్రదేశ్ను హరియాణాతో అనుసంధానం చేసే ఈస్ట్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా...
సూర్యాపేట నాగారం సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అర్వేపల్లి ఎస్సై లోకేశ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు వెంటనే...
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన...
బిగ్ బాస్ 2, తమిళ సినిమాలతో అదరగొట్టిన నటి యషికా ఆనంద్ వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని ఢీకొంది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో...
మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా భోపాల్-ఇండోర్ రోడ్డుపై రోడ్డు కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. భోపాల్ నుంచి ఇండోర్ వస్తున్న ఓ కారు జాతా ఖేడా గ్రామానికి సమీపంలో కారు...
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ ని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే విడుదల చేశారు. రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. యాక్సిడెంట్
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఎన్నో ప్రమాదాలు...
ఆదివారం తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ ఫ్లైవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సంతోషంగ దేవుడి దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్ధామ్...
సంక్రాంతి పండుగ ఓ బాలికను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అమ్మా పండుక్కి వెళ్తున్నానని సంబరంగా వెళ్లిన ఆ బాలిక శవమై తిరిగొచ్చింది.