Bowenpally Kidnap Case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియేనని సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయడమే కాకుండా..కీలక...
UP : Nobody can interfere in life of two adults : మతాంతర వివాహాలపై (లవ్ జీహాద్) నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అలహాబాద్ హైకోర్టు ఓ కేసు...
Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త...
MP: Wife husband to marry lover in exchange for Rs 1.5 crore : ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోవచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శుభలగ్నం’ సినిమా గుర్తుంది కదూ. ఆ...
Karnataka High Court orders SHO to clean road : డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కు కోర్టు షాక్ ఇచ్చింది. డ్యూటీలో ఉండి ఓ మహిళ న్యాయం కోసం వస్తే నిర్లక్ష్యం...
Hyderabad woman caught on cc camera stealing plants : ‘‘పూలమొక్కలంటే అంత ఇష్టం ఉంటే కొనుక్కోవాలి గానీ ఇలా ఎవరి ఇంటిముందు పూలకుండీలుంటే వాటిని ఎత్తుకెళ్లిపోకూడదమ్మా’’.. అని చెప్పాలి ఈమెకు. ఎందుకంటే అందరూ...
Goa women professor mangalsutra with ‘chained dog’ : మెడలో మంగళసూత్రం ధరించే మహిళలు కుక్కలతో సమానం అనీ..వారి మెడలో ఉన్నది తాళి కాదని అది కుక్క మెడలోకట్టే గొలుసులాంటిందని ఓ మహిళా ప్రొఫెసర్ ...
Delhi supreem court..sc st within walls is not offence : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నాలుగు గోడల మధ్యా దూషించారనే ఆరోపణలకు సాక్ష్యాలు లేకుంటే కనుక దాన్ని నేరంగా...
suicide attempt at highcourt: హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. హైకోర్టు భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర...
Vodafone కు అంతర్జాతీయ కోర్టులో భారీ ఊరట లభించింది. పన్ను విధానంలో రూ. 22 వేల 100 కోట్ల నోటీసును భారత ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ...
బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటూ ఉంది. ఈ కేసులో లేటెస్ట్గా శ్రావణి – దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఓ ఆడియో బయటకు వచ్చింది....
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నాగరాజుకు మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అంజిరెడ్డి నివాసంలో ఎంపీ రేవంత్ రెడ్డి...
ఆగస్టు 15 రోజున భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సం శుభాకాంక్షలతో పాటు భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లేని భారతదేశపు మ్యాప్ ను పోస్ట్ చేశారు కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శానిమోల్ ఉస్మాన్. దీంతో...
తెలంగాణలో కొత్తగా 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 21, 239 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1863 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు...
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్...
సుషాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక యాక్టర్ రియా చక్రవర్తి ఉందంటూ ఆరోపిస్తూ పాట్నాలో ఫైల్ అయి ఉన్న కేసును ముంబై ట్రాన్సఫర్ చేయాలని కోరుతోంది రియా. ఇప్పటికే ముంబై పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు....
జార్జి ఫ్లాయిడ్ ఘటనపై అమెరికాలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతుండగా… అలాంటి ఘటనే బ్రిటన్లోనూ చోటు చేసుకుంది. మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే కారణంతో 45ఏళ్ల ఓ నల్లజాతి వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్...
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa...
నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు...
గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో...
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్...
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు...
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి...
వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర...
జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లిమిటెడ్(MIAL) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్రెడ్డిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ...
తెలంగాణను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం (జూన్ 24, 2020) ఒక్క రోజే 891 కేసులు...
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 462 వైరస్ బారిన పడ్డారు. వీరిలో రాష్ట్రంలోని వారు 407 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వారు 40 మంది, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి...
సంచలనాత్మక కేసులో సూత్రధారి ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి పుష్పేంద్ర అనే వ్యక్తినే కాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆనంద్, రామ్ నాథ్...
కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి సోషల్ మీడియాలో పలు జంటలు...
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ బీహార్లోని కోర్టులో పిటిషన్ . దాఖలు అయింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో స్థానిక న్యాయవాది మురాద్అలీ పిటిషన్ దాఖలు...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రహస్య కెమెరాలతో మహిళలు, అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు...
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు ఆర్డినెన్స్ను కోర్టు కొట్టివేసింది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. రమేశ్ కుమార్ను తిరిగి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ముందే ఊహించిందా ? వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేసిందనే అనే చర్చ...
ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడిపై సాయి సుధ ఫిర్యాదు..
తన యజమానిని అత్యాచారం చేసి హత్య చేసిన వారి గురించి ఓ చిలుకగా కీలక సాక్ష్యంగా నిలిచింది. ఆ చిలుకను పోలీసులు..లాయర్లు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఆ చిలుక సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. ఆ చిలుక చెప్పిన మాటలతోనే...
ప్రేమకు నో చెప్పిందనో, పెళ్లికి తిరస్కరించిందనో, మోసం చేసిందనో.. ఇలా రకరకాల కారణాలతో ప్రియుడు సైకోగా
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ ముందు రంగనాయకమ్మ హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ సోషల్ మీడియాలో...
తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 వలస కూలీలు వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం (మే 16, 2020) కొత్తగా 477 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49...
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గినా జీహెచ్ ఎంసీ పరిధిలో వైరస్ విస్తరిస్తోంది. హైదరాబాద్ లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో అత్యధికం జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇవాళ...
కరోనా వైరస్ మహమ్మారి విజయనగరం జిల్లాకు పాకింది. జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంట్లలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో మరో 56 కరోనా కొత్త...
భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి...
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి.
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.