CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తమ సొంత హెడ్ క్వార్టర్ లోనే రైడింగ్ జరిపి నలుగురు అధికారులను బుక్ చేసింది. ఓ కంపెనీ నుంచి లంచం తీసుకునేందుకు మరో ఏజెన్సీ హెల్ప్ చేసిందని...
Sister Abhaya Murder: Kerala priest : కేరళలో 1992లో జరిగిన సిస్టర్ అభయ (Sister Abhaya)హత్య కేసులో తిరువనంతపురం సీబీఐ కోర్టు (CBI Court) దోషులకు శిక్ష ఖరారు చేసింది. 28 ఏళ్ల విచారణ...
CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు...
Vote for Note Case : ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గురువారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ పై జులైలో విచారిస్తామని పేర్కొంది. వేసవి సెలవుల తర్వాత...
Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు...
CBI: రాష్ట్రంలో సుప్రీం కోర్టు పాలనను స్వాగతిస్తూ.. బీజేపీ హయాంలో సీబీఐ వైఖరి పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మినిష్టర్ అస్లాం షేక్ విమర్శించారు. ఇదెక్కడికైనా వెళ్లగలదు. ఎవరినైనా బుక్ చేయగలదు. సీఎంలకు, మంత్రులకు...
HC permits sujana chowdary to fly abroad : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 2వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన...
YS Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా రికార్డులను సీబీఐకి అందచేయాలని సూచించింది. రికార్డులను తమకు అందచేయాలని...
Sathankulam lockup death case, forensic report father son brutally tortured : తమిళనాడులో సంచలనం సృష్టించిన సత్తాన్ కులం లాక్ అప్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన నివేదికను మద్రాస్...
UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను...
Maha govt withdraws general consent clause for CBI కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతి(general consent)ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై...
Hathras Victim’s Mother Taken To Crime Scene దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఇవాళ(అక్టోబర్-13,2020) సీబీఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి స్వగ్రామానికి చేరుకున్నసీబీఐ అధికారుల బృందం…డిప్యూటీ సూపరిండెంటెండ్...
Hathras కేసును CBIకి అప్పగించారు యూపీ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20ఏళ్ల దళిత యువతిని అగ్ర కులస్థులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. ఈ విమర్శలకు సమాధానం చెప్పే...
bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్పుట్ క్రెడిట్స్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ...
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా...
Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న...
గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ...
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ కేసులో రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) క్రిమినల్ కేసు నమోదు చేసింది. సుశాంత్...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి, నటి రియా...
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసు నిమిత్తం సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా...
బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు,...
సుశాంత్ సూసైడ్ కేసు రోజుకొక మలుపుతో క్రైమ్ స్టొరీని తలపిస్తుంది. మృతి వెనుక కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకి కొత్త కొత్త చాలెంజ్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుని ముంబై, పాట్నా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.....
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి...
రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ గొడవల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఇకపై రాజస్థాన్లో ఏ కేసునైనా నేరుగా దర్యాప్తు చేయడానికి కుదరదు. దర్యాప్తు కోసం సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం...
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa...
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్...
జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లిమిటెడ్(MIAL) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్రెడ్డిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో
టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలపై వైసీపీ ప్రభుత్వం CBI విచారణకు ఆదేశించడంపై… తెలుగుదేశం పార్టీ మండిపడింది. వైసీపీ ఏడాది పాలనంతా అవితీమయమని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే సీబీఐ విచారణను తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తింది. ఇదే అంశంపై టీడీపీ...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది....
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో
విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సడెన్ గా డాక్టర్ సుధాకర్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో
విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్
విశాఖజిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ పై దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సీబీఐకు బదలాయించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి రూ.400కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టడమే కాక విదేశాలకు చెక్కేశాడు మరొక వ్యాపారవేత్త. విజయ్మాల్యా, నీరవ్ మోడీల మాదిరిగా మరొకరు వందల కోట్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయిన వ్యక్తిని...
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్...
ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో...
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు మరో 24గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ...
సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం...
ఏపీ శాసనమండలి రద్దు కాబోతుందా ? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మంత్రి బొత్స...
బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్...
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్,...
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12...
12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్...