నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన...
cc cameras : మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్నారా..? పబ్లిక్గా పోకిరీలు రెచ్చిపోతున్నారా..? దాదాగిరి చేస్తూ బెదిరింపులకి దిగుతున్నారా..? అయితే ఖాకీలు మీ తాట తీయడం ఖాయం. హైదరాబాద్లో గల్లీగల్లీకి నిఘా...
సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ మోజులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో...
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు
హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్సాగర్, సాగర్ లోని బుద్దుడి విగ్రం, బిర్లా టెంపుల్. ఇవి బాగా ఫేమస్ అయినవి. ఎంతోమంది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి హైదరాబాద్ అందాలను తిలకిస్తుంటారు....
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి...
గత కొంతకాలంగా రైళ్లలో దోపిడీలు పెరిగిపోయాయి. వీటికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ బోగీల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించుకుంది. బోగీల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్న రైల్వేశాఖ తాజాగా కొత్తగా తయారుచేసే...
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి....
దొంగలందు మంచి దొంగలు వేరయా..! నిజమే.. డబ్బు కోసం దొంగలు మర్డర్లు చేయడం చూస్తుంటాం.. డబ్బు తీసుకున్న వెంటనే పారిపోవడం గమనిస్తుంటాం. అయితే చైనాలోని హేయువాన్ అనే నగరంలో మాత్రం ఓ దొంగ దొంగతనానికి వచ్చి...