సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి...
CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను...
TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్...
రామతీర్థంలో రాములోరి విగ్రహం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం అవుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కిన వాతావరణంలో చంద్రబాబు.. విజయసాయిరెడ్డి ఒకే రోజు అక్కడకి చేరుకోవడంతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే రాముడికి...
Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై...
Suspension of 13 TDP members : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత..టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్...
AP Assembly Winter Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. శీతాకాల అసెంబ్లీ...
tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా...
vote for note case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 16న ఓటుకు నోటు కేసు ట్రయల్స్ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఇదే...
krishna district tdp: తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కృష్ణా జిల్లాలో బలమైన కేడర్ ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ యాక్టివ్గా ఉండేది....
ks jawahar kovvur: పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 1989 నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీయే గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్...
AP Government to start land resurvey from january 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు....
Adani Data Center Park : విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్...
AP minister Anil kumar : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితుల...
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి...
chandrababu naidu: ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. పలువురు నేతలు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయకపోయినా… అనుచర వర్గం ముందు తమలోని బాధను వెళ్లగక్కుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీకి...
galla aruna kumari: తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమర్రాజా బ్యాటరీస్ అధినేత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి వ్యవహార శైలి ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమె సడన్గా...
jc diwakar reddy : కొద్దిరోజులుగా సైలెంట్గా ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ సీన్లోకొచ్చారు. వచ్చి రావడంతోనే ఫైర్ అయ్యారు. ఈటెల్లాంటి మాటలు ఎవరికి తాకాలో వారికి తాకేలా డైలాగ్లు వదిలారు....
nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో...
ysrcp: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పినా.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ నుంచి...
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు...
ganta srinivasa rao: ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అధికార వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయ్యారు. తాజాగా మాజీ...
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి...
visakhapatnam tdp: గత ఎన్నికాల్లో వైసీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖ నగర పరిధిలో టీడీపీ కొంత మేరకు సత్తా చాటింది. నాలుగు దిక్కులు నాలుగు స్తంభాల్లా నలుగురు అభ్యర్థులు గెలిచారు. దక్షిణం నుంచి...
ap bjp warns ysrcp: మింగ మెతుకు లేదు గానీ.. మీసానికి సంపెంగ నూనె అన్నట్టుంది ఏపీ బీజేపీ యవ్వారం. అసెంబ్లీకి గానీ, పార్లమెంటుకు గానీ రాష్ట్రం నుంచి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది ఆ...
Mudragada Padmanabham.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ...
l ramana… తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహారం తయారైంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వైఖరిని వ్యతిరేకించే వారు ఎక్కువవుతున్నారు....
Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం...
Krishna River Overflow: కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్...
టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ...
తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని...
ఏపీ టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ… పార్టీలో యువతకు ఎక్కవ ప్రాధాన్యతనిస్తోంది. ఏపీలో మారిన పరిస్ధితుల్లో...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో...
టీడీపీ నేత, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ను కలిశారు. జగన్ సమక్షంలో తన కుమారులను ఆయన వైసీపీలో చేర్చారు. గణేష్ కుమారులు ఇద్దరికి పార్టీ కండువా కప్పి...
గతమెంతో ఘనం.. వర్తమానం మాత్రం ప్రశ్నార్థకం అనేలా తయారైంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి పతనం...
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ...
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు...
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించే ఆలోచనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ… ఆ తర్వాత కాలంలో ప్రశాంత్...
దుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో...
బెజవాడ దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి పరిశీలించారు....
జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే...
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూరల్ జిల్లాలో ఉన్న నేతలను కేసులు వెంటాడుతుండటంతో అసలు బయటకే రావడం లేదట. ఇక సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కాస్త ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో...
అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న...
తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు...
Vijayasai Reddy tweets: మళ్లీ ట్వీట్ లతో బాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్షపాత బుద్ధి ఇటీవలి కాలంలో వెంట వెంటనే బయట పడుతోందన్నారు అన్నారు. అంతర్వేదిలో...
మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ను ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించబోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే అచ్చెన్నాయుడు...
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు...
తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని...
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా...
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు....