Excitement over KCR speech : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మినీ సంగ్రామంగా మారాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా గ్రేటర్లో తిరిగి జెండా పాతాలని వ్యూహాత్మంగా అడుగులు...
Vidio Games Brain : కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో గేమ్ (Vidio Game) ఆడడం మంచిందేనని అంటున్నారు స్పెయిన్ కు చెందిన ఒబెర్టా డి.కెటలూనియా పరిశోధకులు. ఆడే వారిలో మెదడు చురుగ్గా పని చేస్తుందని...
పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే...
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం(జులై-29,2020) సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ...
దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం(మే-14,2020) సాయంత్రం ఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)వ్యాప్తంగా ధూళి తుపాన్, బలమైన గాలులతో మధ్యాహ్నాం 4గంటల సమయంలోనే చీకటిగా మారిపోయింది. రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు. ...
రెండు రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, షబానా అజ్మీ,...
విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన్...
ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫాం రంగులను మార్చివేస్తూ నిర్ణయం...
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్...
ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది....
ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్...
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు...
మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చడం ద్వారా...
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన...
దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.
ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే...
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు...
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
ఏపీలో రాజధాని రాజకీయం రంజుగా మారింది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా… ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం...
ఆసిఫాబాద్లోని లింగాపూర్ అత్యాచార బాధితురాలి పేరును మార్చారు పోలీసులు. బాధితురాలి పేరు సమతగా మార్చినట్లు ఎస్పీ మల్లారెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఒంటరిగా ఉన్న చిరు...
ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్
దేవుడే దిగి వచ్చినా..తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన...
సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని..ఇది సరి కాదంటున్నారు నల్గొండ ఆర్టీసీ డిపో కార్మికులు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా..విధుల్లో చేరండి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం...
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే...
ఆంధ్రా బ్యాంక్ పేరు మారుతుండటం నాకు చాలా బాధగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆంధ్రా బ్యాంక్ శాఖను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు...
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్...
వాల్మీకి టైటిల్పై తలెత్తిన వివాదానికి సినిమా యూనిట్ తెరదించింది. సినిమా పేరును గద్దలకొండ గణేష్గా మార్చింది. బోయ సామాజిక వర్గం నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ సినిమా మారిన...
వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి...
సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఫైన్లు భారీగా విధిస్తున్నారు. వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకుండా
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని,...
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు...
ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర...
లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య...
సాధారంగా జైలు జీవితం అంటే అందరూ భయపడిపోతారు.నాలుగు గోడల మధ్య నరకం అని భావిస్తుంటారు.ఆ జైళ్లల్లో శిక్షలు అనుభవించినవాళ్లయితే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని చెప్తుంటారు.య అయితే ఓ జైలుకి వెళ్లిన ఖైదీలు...
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో...
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో...
ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి...
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు...
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్ పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ’అప్పు ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర...