Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు...
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్లైన్లో...
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న
టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలపై వైసీపీ ప్రభుత్వం CBI విచారణకు ఆదేశించడంపై… తెలుగుదేశం పార్టీ మండిపడింది. వైసీపీ ఏడాది పాలనంతా అవితీమయమని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే సీబీఐ విచారణను తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తింది. ఇదే అంశంపై టీడీపీ...
చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై సీఐడీ విచారణకు సీఎం జగన్ ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలన్నారు. పెనమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పని...
హైకోర్టుపై, హైకోర్టు జడ్జ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అభియోగంపై ఇప్పటికే 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన హైకోర్టు మరో 44మందికి నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు నోటీసులు అందించినవారిలో ఎంపీ...
కేంద్ర హోంశాఖకు ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ అధికారులు నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని హైదరాబాద్ లో విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ...
అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్కమిటీ ఇప్పటికే...
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర
రాజధాని కోసం అమరావతి భూములు తీసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చూపించారంటూ వైసీపీ, తన ఆరోపణలకు తగిన ఆధారాలను సేకరిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరదీసి రైతుల నుంచి చౌకగా భూములన్నీ...
కోల్ కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్ కు సీఐడీ విభాగంలో ఏడీజీ&ఐజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. 1991 బ్యాచ్ కి చెందిన అనూజ్ కోల్...
అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ కనిపెట్టింది. బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులను గుర్తించింది.
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.