PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు....
Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు...
Telangana CM KCR to undergo medical tests : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా కేసీఆర్ కు నిన్న కొన్ని వైద్య పరీక్షలు ...
Karimnagar as a Care of for Telangana politics : తెలంగాణా రాజకీయాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. రాష్ట రాజకీయాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకుల హవా పెరిగిపోతోంది. సమైఖ్య...
M K Stalin will never become CM మరికొన్ని నెలల్లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో...
BJP’s Lone Kerala MLA Backs Resolution Against Farm Laws నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు...
Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు...
Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని...
Kerala Chief Minister To Centre తిరువనంతపురంలోని రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(RGCB)రెండో ప్రాంగణానికి దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త “ఎం.ఎస్ గోల్వాల్కర్” పేరు పెట్టాలని నిర్ణయించినట్లు శుక్రవారం(డిసెంబర్-4,2020)కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్థన్ ప్రకటించిన...
Madhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మతానికి చెందిన అమ్మాయిలను…ముస్లింలు అక్రమ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపణలు...
Yediyurappa’s political secretary attempts suicide : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఆత్మాహత్యాయత్నం చేశారు. డాలర్స్ కాలనీలో నివాసం ఉండే సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆయన...
Modi’s Visit to Hyderabad, Protocol differs ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. శనివారం(నవంబర్-28,2020) మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్పోర్టులో ఆయనకు...
CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020,...
Nitish Kumar:ఏడోసారి బీహార్ సీఎంగా ఇవాళ(నవంబర్-16,2020)నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ పఘు చౌహాన్ నితీష్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయగా… బీహార్ డిప్యూటీ సీఎంలుగా...
Chhattisgarh CM Bhupesh Baghel celebrated Govardhan puja, followed this ritual చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అయితే,తనదే తప్పు చేసి శిక్షగా కొరడా దెబ్బలు తినలేదు. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి...
Noted journalist Ravi Belagere dead కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో హాస్పిటల్ కి తరలించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్...
AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు...
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి...
Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన...
Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా...
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల...
HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు...
Mumbai’s Aarey Declared Forest మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని ఆరే ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్ అటవీ ప్రాంతంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా...
ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా...
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే...
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
కర్ణాటకలోని కొప్పల్ లో దేశపు తొలి బొమ్మల తయారీ క్లస్టర్ ఏర్పాటు కానున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తెలిపారు. ప్రధాని మోదీ విజన్కు అనుగుణంగా ఈ టాయ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణహితంగా...
కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర్చ...
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్...
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్...
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు...
కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడర్. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తనదైన శైలిలో పరిపాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. తన వారసుడిగా...
కరోనా విజృంభణలోనూ రాజకీయంగా వేడి పుట్టించిన రాజస్థాన్ రాజకీయాలు ఎట్టకేలకు చల్లారాయి. తిరుగుబాట్లు.. కోర్టు మెట్లు.. కొనుగోళ్లు.. రిసార్టులు అంటూ సాగిన పొలిటికల్ డ్రామా అసెంబ్లీకి ఒక్కరోజు క్లైమాక్స్కు చేరింది. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన...
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య...
నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని...
రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు...
దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే,...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను...
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది....
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఆఫీసులకు వచ్చి పనులు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలమంది ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. దీన్ని...
కరోనా కొత్త కొత్త రూల్స్ ను తెస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అవుతున్నాయి. అయ్యిందిలే అన్నట్లుగా కానిచ్చేస్తున్నారు. కారణం కోరోనా. పెళ్లికి వచ్చినవారుతో పాటు పెళ్లి కూతురు పెళ్లికొడుకు మాస్క్ లు...
ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను...
ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో...
బీహార్లో ఒకేరోజు భారీ స్థాయిలో ప్రజలు పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బిహార్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కరోజులోనే పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర...
ఏపీలో కోవిడ్పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య...
20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా..వారి కుటుంబాలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అణ్వాయుధాలున్న ఈ...
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సోమవారం జరిగింది. తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో సీఎం అధికారిక నివాసంలో సాదాసీదాగా పెళ్లితంతు జరిపించారు. కరోనా...
కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనా ని కంట్రోల్ చేయలేమని పళనిస్వామి సర్కార్ భావించింది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు...
పేదలకు, మహిళలకు భరోసానిచ్చే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవరత్నాలు అమల్లో భాగంగా వైయస్సార్ చేయూత ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న...
ఆవును చంపినట్లుగా రుజువైతే..రూ. 5 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షకూడా విధించేలా చట్టం చేసింది. ఆవుల విషయంలో మొదటినుంచి BJP ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. ఆవులకు హాని చేస్తే కఠిన శిక్షలు...