కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది.
అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు.
విడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది.
వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.
Congress candidate dies : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాధవ రావు కరోనా వైరస్ తో మరణించారు.గత నెలలో కరోనావైరస్ బారిన పడిన మాధవరావు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ...
అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ..మాజీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో అవినీతి మాత్రమే ఉందని, అభివృద్ధి మాత్రం లేదని మోడీ ఆరోపించారు.
who is the winner in Nagarjuna Sagar bypoll : నాగార్జున సాగర్లో గెలుపెవరిది… తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది....
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.
తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ...
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు.
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల విడుదల చేసింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 30 మందితో కూడిన స్టార్...
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్లో...
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్...
Scindia బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్ సీఎం అయ్యేవారని సోమవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ ఈ మాటలు అని ఉంటే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి....
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు...
Assam polls 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో జరగనున్న ఎన్నికలు మర్చి-27నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి-27న ఫేజ్-1లో భాగంగా 47అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 47 స్థానాల సంబంధించి 40మంది అభ్యర్థుల...
మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధికదీక్షకు మీరు...
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అధిష్టానం.....
Revanth Reddy angry on KTR : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఐటీఐఆర్, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలోని...
AP state bandh : విశాఖ ఉక్కు ఉద్యమం సెగలు ఢిల్లీకి తాకుతున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఏపీ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ...
ramesh jarkiholi resign for minister post: కర్నాటక నీటి వనరుల మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో రమేష్...
Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పరుగులు పెట్టారు. అస్సాంలో మంగళవారం బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులతో డార్క్ మెరూన్...
Congress కాంగ్రెస్ పార్టీలో కొత్త కీచులాటలపర్వం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బయటపడి పార్టీని మళ్ళీ రచ్ఛకీడ్చింది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23)తిరుగుబాటు నేతలు ఇటీవల జమ్మూలో...
priyanka మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు అసోంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు...
Congress ఆదివారం జమ్ములో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీని ప్రశంసిస్తూ..కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆజాద్ తీరుని ఖండిస్తూ మంగళవారం జమ్మూలో కాంగ్రెస్ నేతలు...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో...
puducherry పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిబ్రవరి-28న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం నారాయణ...
Ghulam Nabi Azad శనివారం జమ్మూలో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో గాంధీల నాయకత్వ విధానాన్ని ప్రశించిన జీ-23గా పిలువడే అసమ్మతి సీనియర్ కాంగెస్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న కాంగ్రెస్ లీడర్ ఆజాద్...
CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ...
YS Sharmila’s comments : వైఎస్ షర్మిల వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మీడియాతో నిన్నటి చిట్ చాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను షర్మిల ప్రశ్నించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత...
KTR angry with Congress and BJP : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ను అడ్డుకుంది బీజేపీనేనని విమర్శించారు. ఐటీఐఆర్ రాకుండా చేసిన బీజేపీకి తెలంగాణ యువత...
రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి.. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా.. చకచకా వేస్తూ.....
Harish joins bjp: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్...
Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం...
Punjab urban local body elections : పంజాబ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక కార్పొరేషన్ ఫలితం...
ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది....
Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి...
Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్భవన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ్ రాజీనామా చేస్తున్నట్లు...
Amitabh and Akshay : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లు రియల్ హీరోలు కాదంటూ..మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో...