తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది. ఇప్పటికే టీ-ఫైబర్తో ప్రభుత్వం పునాదులు వేసిన కేసీఆర్ సర్కార్.. డిజిటల్ విప్లవానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్న...
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహస్తున్నారు. కొంతమంది విద్యార్థులు క్లాసుల్లో పాల్గొనడానికి ఏకంగా ప్రతి రోజు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. తుఫాన్ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని బాలుడు కోరడంతో...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల...
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇ-ఆటోలను ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతుంది.