Andhrapradesh1 year ago
పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా
కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని తరలిస్తే..భవిష్యత్...