ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిసారించారు. ప్రతిరోజు పది మంది ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పథకాలు అమలు జరుగుతున్న తీరుపైనా కూడా జగన్ సమీక్షించనున్నారు. అయితే సీఎం...
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగే...
పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో సమీక్షలు నిర్వహిస్తున్న...
గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి...