Tirupati Parliamentary by-poll : తిరుపతి పార్లమెంట్ ఉప పోరుతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించి మిగతా పార్టీలకు టిడిపి సవాల్ విసరగా, అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి...
మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద...
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు...
రాఫెల్..రాఫెల్..రాఫెల్..యుద్ధ విమానాల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందంటు దేశం అంతా మారుమ్రోగిపోయింది. రాహుల్ గాంధీ ఈ రాఫెల్ స్కామ్ పై అధికారిపార్టీపై పార్లమెంట్ లోను..బైటా కూడా విరుచుకుపడ్డారు. అధికార..విపక్షాల మధ్య ఈ రాఫెల్ పై కొన్నాళ్లు...
నిజామాబాద్ BJP MP అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఈవీఎంలు – వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు తన సొంత తాళం వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఏప్రిల్...
ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఎన్నికలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయిన నేతలు బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రంలో దాడులకు దిగుతున్నారు. తాడిపత్రిలో వైసీపీ...
ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా పరిధిలో కూడా
35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి...
2014లో భీమవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో తాను టీడీపీకి సపోర్టు ఇస్తే తాను ఆశించినంత అభివృద్ధి జరగలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న జనసేన..2019 ఎన్నికల్లో పవన్ 2 నియోజకవర్గాల నుండి...
హైదరాబాద్: ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. ఇదీ లీడర్ల మనసులో మాట. ఒక్కసారి అవకాశం వస్తే చట్టసభల్లో వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు నేతలు. ఆ అవకాశాన్ని
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు...
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గాలపై అందరి చూపు నెలకొంది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ ఏపీ సీఎం బాబు కొడుకు...
మైదుకూరు : అన్ని రంగాల్లో మహిళలకు గౌరవమైన స్థానం కల్పిస్తున్నామంటు పాలకుల ప్రగల్భాలు..నేతల డాంభికాలు..చట్టసభల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామనీ.. చట్టసభల్లో సముచితస్ధ్థానం ఇస్తున్నామని నిత్యం రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాప్రతినిధులు వల్లెవేసే మాటలు. కానీ...
నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. నల్గొండ...
16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్...
ఏపీ రాజకీయాల్లో పక్కా ప్రభావితం చూపిస్తానని…ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా సీఎం అవుతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. గతంలో అనంతపురం...
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు అందరి చూపు ఆ ఎంపీ సీటు పైనే…. లోకల్.. నాన్లోకల్ అనే తేడా లేకుండా ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆ ఎంపీ సీటు కోసం పడరాని...
ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు...
శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్...