అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.