China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన...
Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్ కమిటీ సోమవారమే...
satellite bus terminal in Vanasthalipuram : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఎల్బీనగర్ వనస్థలిపురం జింకల...
new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు....
new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని...
house current pole : అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఆ ఊరిలో హాట్ టాపిక్ గా మారింది. అంతా విస్తుపోతున్నారు. అధికారులేమో షాక్ లో ఉన్నారు....
KTR launches TS-bPASS: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీ పాస్ను ప్రారంభించారు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమే బీపాస్. ఈ విధానంలో 75 గజాల స్థలంలో...
Tata Projects : వందేళ్ల కిందట..నిర్మించిన పార్లమెంట్ భవన స్థానంలో కొత్త భవనం కాంట్రాక్టు టాటా చేతిలో పడింది. రూ. 861.90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కోసం ఏడు సంస్థలు పోటీ...
గుజరాత్లోని ఐదు మెట్రో నగరాలలో(అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్) 70 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణానికి విజయ్ రూపానీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక నగరాలుగా...
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమం తర్వాత గురువారం నుంచి పనులు మొదలుపెట్టినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర వెల్లడించింది....
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూసర్వే పనులు వేగవంతం చేస్తోంది. ఎయిర్ పోర్టును నిర్మించనున్న జీఎంఆర్ సంస్థకు భూములను అప్పగించేందుకు రెడీ అయ్యింది. ఈ నెలాఖరులోగా మొదటి విడతగా కొంత భూమిని...
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్...
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో...
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళన ర్యాలీ జరిగింది. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో ప్రజలు నిరసన చేపట్టారు. నీలం జీలం,...
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు....
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వాహనాల రద్దీతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతుంటాయి. నిత్యం ట్రాపిక్ జాం అవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు...
గతేడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో దశాబ్దాల హిందువుల కల(రామజన్మభూమిలో రామాలయం) నెరవేరిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా రామ్ లల్లా విరాజ్...
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు...
దేశంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా
కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి...
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మూడు నెలల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. ఎందుకంటే దుర్గం చెరువు రూట్లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడమే కారణం. ఈ మేరకు...
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 02వ...
కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు...
హైదరాబాద్ రోడ్లు ప్రైవేటు పరం కానున్నాయి. హైదరాబాద్ రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. వాటి నిర్వహణకూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో ఇకపై నగరంలోని రోడ్లన్నీ ఇకపై మిలమిలా మెరిసిపోనున్నాయన్నమాట. రోడ్లపై గుంత అనేది కనిపించవన్నమాట....
అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని...
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,ధ్యాన్ చంద్...
కార్మికుల ఆక్రోశం..ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్మికుల ఆత్మహత్యలు తన మనస్సును కుదిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ...
పార్లమెంట్ భవన్నాన్ని రీ డిజైన్ చేసే కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన సంస్థ దక్కించుకుంది. భీమా పటేల్ కు చెందిన అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే HCP డిజైన్ ప్లానింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది....
డిసెంబర్ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా...
హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శం.. పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు, మెట్రో అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. దశాబ్ధాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు....
గోదావరి తీరప్రాంతం కోనసీమ. అందాలకు నెలవు. ఆంధ్రా కేరళగా పేరు. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెల కొరత మాత్రం కోనసీమలో దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. దీంతో పశ్చిమగోదవరి జిల్లాలోని నర్సాపురం నుంచి తూర్పు గోదవరి...
2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ...
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణాన్ని పూర్తి...
విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే...
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ వేదికగా మారనుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులో నిర్మించని రాక్ఫిల్ డ్యామ్...
ఏపీ రాజధాని అమరాతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్. అందమైన హీరోయిన్ల ఫొటోలను దిష్ఠి బొమ్మలుగా వాడేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇది కొత్త ట్రెండ్ ఏమిటి? ఇలాంటివి ఇంతకు ముందు చాలానే చూశాం.. సన్నిలియోన్,...
హైదరాబాద్ : ఆలోచనలు స్మార్ట్..క్లాస్ రూమ్ వెరీ స్మార్ట్. ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువ. తెలంగాణ స్కూల్ విద్యాశాఖ కొత్త ఆలోచనలతో..సరికొత్త క్లాస్ రూమ్స్ కు రూపుదిద్దుకుంటున్నాయి. అవే థర్మాకోల్తో రూమ్స్ నిర్మాణం. ఈ నూతన సాంకేతికతను...
హైదరాబాద్ : హైదరాబాద్ కు మరో ఐకాన్ వస్తోంది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. లేటెస్ట్ టెక్నాలజీలో GHMC నిర్మాణం చేపట్టింది. 2019 అక్టోబర్ లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలో మూడో పెద్ద కేబుల్...