వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను ఖరారు చేస్తోంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను...
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడు రాధాకృష్ణను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరు చెప్పి ఇతను రూ. 7కోట్లు వసూలు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ...