లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. ...
ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసిన బీమా కంపెనీకి భారీ జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల ఫోరం. పాలసీ నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బిల్లు చెల్లించడంతోపాటు.. అతడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గానూ...
ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. ఆస్పత్రిలో చికిత్స అందిస్తారనే నమ్మకంతోనే కదా?. ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం.