తెలంగాణలో 24 గంటల విద్యుత్ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్ శాఖ.. మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు సక్సెస్ ఫుల్గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న...
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ హాజరుకానున్నారు.