elephant died in container accident in chittoor district : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో జాతీయ రహాదారిపై కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందింది. కృష్ణగిరి – సూలగిరి జాతీయ రహదారిలో రోడ్డు...
mobile phones robbery: తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హైవేపై భారీ దోపిడీ జరిగింది. రూ.15 కోట్ల విలువ చేసే మొబైల్స్ లూటీ చేశారు. కంటైనర్ డ్రైవర్ ను చితకబాది మరీ దుండగులు ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాంచీపురం...
తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
కంటైనర్స్..సరుకులు..వస్తువుల రవాణాలకే కాదు..క్లాస్ రూమ్స్ లా కూడా ఉపయోగపడుతున్నాయి. బైట నుంచి చూస్తే అదొక పాత కంటైనర్..ఎందుకు పనికి రాదు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం డిజిటల్ హంగులు ఉంటాయి. విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్...
చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి వెల్లి తిరిగి వస్తుండగా. చెన్నై-కోల్కతా 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు...