ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.