సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర...
కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే...
మీకు బండి ఉందా..వాహనం తీసుకుని రోడ్డెక్కుతున్నారా ? అయితే కొన్ని విషయాలు మీరు గమనించాలి. లేకపోతే..మాత్రం జరిమాన చెల్లించాల్సిందే. ఏ పోని..అదే పనిగా రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం వెహికల్ యాక్టు ప్రకారం కఠినమైన నిర్ణయాలు...
కరోనా రాకాసి వల్ల భారతదేశంలో ఇంకా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు సార్లను పొడిగించిన కేంద్రం..మరోసారి కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తోందని సమాచారం. లాక్ డౌన్ 4.0 2020, మే 31 వరకు ఉండనుందని...
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట...