వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019...
కడప జిల్లాకు చెందిన ప్రస్తుత బీజేపీ నేత.. ఒకప్పటి టీడీపీ నాయకుడు సీఎం రమేశ్.. ఇప్పుడు జగన్కు దగ్గరయ్యేందుకు తెగ తాపత్రయ పడిపోతున్నారని జనాలు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. ఆ పార్టీలో...
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు....