Controversy between traditional and ring fishermen in Visakhapatnam : ప్రకాశం జిల్లా ఘర్షణ సద్దుమణగకముందే విశాఖలోనూ మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ సాగరతీరంలో...
Controversy over Ballavala and Ailavala nets in Prakasam : అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాల్సిన గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ...
Controversy between MLA Kethireddy and JC Prabhakarreddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్… వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి...
Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది....
Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా...
business man funeral: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ బడా వ్యాపారి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన ప్రహ్లాద శెట్టి.. గుంతకల్లులో స్థిరపడి పెద్దఎత్తున శనగల వ్యాపారం చేసేవాడు. పెద్ద...
Pooja Hegde About Her Comments : సోషల్ మీడియా దెబ్బకు పూజా హెగ్డే దిగొచ్చింది. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని సంజాయిషీ ఇచ్చింది. తాను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన...
Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15...
తమిళనాడు రెండో రాజధాని నినాదం వివాదాస్పదంగా మారింది. రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసర్ మద్దతు...
మోస్ట్ ఎలిజబుల్ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో అఖిల్ అక్కినేని పెట్టిన ఫోజ్ వైరల్ అయింది. అంతే రేంజ్ లో కాంట్రవర్సీగానూ మారింది. అఖిల్ చెవిని కాళ్లతో టచ్ చేస్తూ ఉన్న స్టిల్ అది. కొందరి...
ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తదనంతో తెరకెక్కించిన ఈ రొమాన్స్ డ్రామా, తొలి తెలుగు OTT ఆహాలో జూలై 3న వరల్డ్ ప్రీమియర్కు సిద్ధమైంది. తాజాగా ఈ...
మంచుకొండలు ఎర్రటి రక్తంతో తడిసిపోయాయి. నాలుగున్నర దశాబ్దాల ఉన్న ప్రశాంతత భగ్నం అయ్యింది. తూర్పు లద్దాఖ్ లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరు..కాదు..ఇద్దరు..కాదు..20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకుంది. మరో...
నందమూరి బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మంత్రి
‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్) సీక్వెల్ విషయంలో విశాల్తో నెలకొన్న వివాదం గురించి వివరించిన దర్శకుడు మిస్కిన్..
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్బోర్డ్ చైర్మన్గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును...
జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మిపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో’ అని తన ట్విట్టర్ ఖాతా
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ...
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్ చేయడంతో వివాదం చెలరేగింది.
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్
ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.
దిశ నిందితుల పోస్టుమార్టంలో హైడ్రామా చోటు చేసుకుంది. డాక్టర్ల మధ్య పంచాయతీ చెలరేగింది. గాంధీ ఆస్పత్రికి నుంచి మహబూబ్ నగర్కు వైద్య బృందం వచ్చింది. తమ పరిధిలోకి రావడం ఏంటనీ మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు...
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు...
జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వివాదం నెలకొంది. మా అధ్యక్షుడు నరేశ్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం పెరిగింది. మా జనరల్ బాడీ మీటింగ్ ఉందని సభ్యులకు జీవితా రాజశేఖర్
శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ
ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. సెక్యూరిటీ టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి సెక్యూరిటీ కోసం 3 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎజైల్, మ్యాక్ కంపెనీలకు అర్హత ఉందని గుర్తించిన...
TV9 షేర్ల వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీకి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT)లో చుక్కెదురు అయ్యింది. విచారణపై ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. జులై 12 వరకు ఎలాంటి ప్రొసీడింగ్ జరగడానికి వీళ్లేదని ఆదేశిస్తూ.. అదే...
టీటీడీలో బంగారం తరలింపు తీవ్ర వివాదం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు. కమిటీని నియమించారు. రచ్చ రచ్చ అవుతుండడంతో టీటీడీ ఈవో సింఘాల్ వివరణనిచ్చారు. ఏప్రిల్ 18, 2016లో PNB బ్యాంకులో...
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.
ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం TDPలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య మాటల యుద్ధం కలకలం రేపుతోంది. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన...
తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ...
బాపట్ల వైఎస్ ఆర్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమయ్యింది. రఘుపతికి టిక్కెట్ ఇవ్వొద్దంటు రెడ్ల సంఘం ర్యాలి చేపట్టింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్...
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ లెక్కలు...
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసలు...
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును...