మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.