ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని,...
రబీహ అబ్దుర్రహీమ్ పుదుచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీజీ చదువుతోంది. కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ కు ఎంపికైంది. సోమవారం 27వ కాన్వొకేషన్లో వాటిని అందజేయాలనుకుంది యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి...
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్...