ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య నడుస్తోంది. రామతీర్థంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్పై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు....
Amit Shah in Bengal : పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన కాకా పుట్టిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే..పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి....
Dilip Ghosh’s convoy attacked : పశ్చిమబెంగాల్ లో మళ్లీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు పద్ధతి మార్చుకోకపోతే…చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోతాయని తీవ్రంగా హెచ్చరించిన వెస్ట్ బెంగాల్...
అనంతపురం హిందూపూర్ లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు.. సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో అధికార పక్ష వైసీపీ నేతలు, కార్యకర్తలు...
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా.. జనగామ జిల్లా చీటూరు దగ్గర ఆయన కాన్వాయ్ అదుపు తప్పింది. కారు బోల్తా పడటంతో.. డ్రైవర్ పార్థసారథి, ఎర్రబెల్లి సోషల్ మీడియా ఇంచార్జ్...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్లోని కారు ఢీకొట్టడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. తాతమనవళ్లు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో బాలుడి తాత తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో...
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం ప్రియాంక గాంధీ పర్యటించిన సమయంలో ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు ఓ రద్దీ రోడ్డు గుండా ప్రియాంక...
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు...
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న
కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్లో భాగంగా ఉన్న...
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా...
సీఎం కాన్వాయ్ కార్ల నెంబర్ TS 09K 6666.. కాన్వాయ్ నెంబరుతో నగరంలో తిరిగేస్తున్న ఏడు కార్లు జరిమానాలు తప్పించుకునేందుకు కేటుగాళ్ల లీల నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకుని రహదార్లపై చక్కర్లు హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలతో...