తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై చర్చించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని...
కరోనా వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి...