Crime6 months ago
హైదరాబాద్లో కరోనా బాబా, మంత్రాలతో కొవిడ్ నయం చేస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు వసూలు
హైదరాబాద్ లో కరోనా బాబా వెలిశాడు. మాయలు, మంత్రాలు, శక్తులతోనే కరోనాను నయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40వేల నుంచి 50వేలు వసూలు చేశాడు. కరోనా బాబా లీలల...