భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 76,472 మందికి కొత్తగా కరోనా సోకింది....
భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73...
లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు....
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం రెండు బిగ్ అనౌన్స్మెంట్స్ చేశారు..
కరోనా క్రైసిస్లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి అండగా నిలిచిన "తెలుగుఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్"..