Huge reduction in income of telangana with Corona effect : తెలంగాణ ఖజానాకు కరోనా కష్టాలు తప్పడం లేదు. రాబడి తగ్గిపోయి.. ఖర్చు పెరిగిపోవడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలుకు...
Himachal Pradesh gov employee weekly one day work from home : కరోనా వల్ల ఇప్పటి వరకూ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లభించింది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు...
Dubai variety wedding ceremony : పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..బాజాలు భజంత్రీలు, పట్టు చీరల రెపరెపలు. కానీ ఇది కరోనా టైమ్.ఇవన్నీ నడవవ్ భయ్. అందుకే పెళ్లిళ్లన్నీ సందడి లేకుండానే..బంధుమిత్రులు లేకుండానే జరిగిపోతున్నాయి. పెళ్లికొచ్చినవాళ్లంతా వధూవరులను...
Karnataka college lecturer herds sheep : కరోనా దెబ్బకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. వీరిలో చదువు చెప్పే గురువుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. విద్యాసంస్థలన్నీ మూసివేయటంతో వాటిపై ఆధారపడి జీవించేవారంతా నడిరోడ్డుమీద పడ్డారు....
Agra’s ‘roti wali amma’ shares plight of no sale : ఇటీవలే ఆగ్రాకే చెందిన ఓ వృద్ధజంట నడుపుతున్న ‘‘బాబాకా దాబా’’ పేరుతో ఓచిన్నబండిని, కరోనా కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలను ఓ...
ఉత్తరాఖండ్లోని ప్రతీష్టాత్మక చార్థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్...
కరోనా వైరస్ జీవితాలను తల్లక్రిందులు చేసేయటమేకాదు..పాత పద్ధతుల్ని..గుర్తుకుతెస్తోంది. పాతకాలం అని కొట్టిపడేసిన అలవాట్లను..పద్ధతులను..మరోసారి అలవాటు చేసుకోండిరా..అని చెబుతోంది. నీకున్నది నాకు..నాకున్నది నీకు ఇచ్చుకుందాం..కలిసి బతుకుదాం..అని నేర్పిస్తోంది. అదే ‘వస్తుమార్పిడి’పద్ధతి. పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదని...
ప్రపంచాన్ని వణికిస్త్నున్న కరోనా మహమ్మారి భయంతో మనుషులు భౌతిక దూరం పాటిస్తున్నారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక దేవాలయాల్లోనూ పూజలు లేకుండా దర్శనాలకు మాత్రమే అనుమతించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా…. సంబరంగా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ...
కరోనా వైరస్ వచ్చిన తరువాత అది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మాస్కులు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కోసం ప్రజలు మాస్కులు,...
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్...
ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంసెట్ సహా 8 కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని...
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు నుంచి తెచ్చుకుంటే కూడా ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలను పాఠాలు మిస్సవకుండా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టారు. అయితే ఇంకొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్...
మే నెల. మండు వేసవి..ఎర్రటి ఎండ. నిప్పులు కురిపిస్తున్నభానుడు. కానీ ఇవేవీ వలస కూలీలను ఆపలేకపోతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లాలనే తపన. స్వంత ఊరికి పోతే రోజుకు ఒక్కపూటైన బిడ్డల కడుపులు నింపవచ్చనే ఆశ వలస వచ్చిన...
మీరు కారులో వెళ్తున్నారు. బ్రేక్ వేద్దామంటే కుదరడంలేదు. కాళ్లాడటంలేదు. ఇంకోసారి, మీరు వరండాలో నిల్చున్నారు. గోడలు దగ్గరగా వస్తున్నాయి….ఇరుకైపోతోంది… ఏం చేయాలి? ఇంకోసారి, పెద్ద సునామీ అల మీదకు దూసుకొస్తోంది. తాటిచెట్టంత పెద్దది. పారిపోలేరు… మీరు...
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కానీ క్లినిక్లు, వ్యాధి నిర్ధారణ, డయాగ్నస్టిక్ కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. అనారోగ్య సమస్యలున్న...
కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడుతోంది. ఈ రాకాసి మూలంగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం..దీనిపై...
కరోనా వైరస్ భూతానికి పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి పలు...
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో సోమవారం స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగ్కు దిగడంతో మార్కెట్లో మరో మహాపతనం నమోదైంది.
కరోనా వైరస్ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్ షేర్ మార్కెట్ను షేక్ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో...
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా...
కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది....
కరోనా పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వైరస్ వ్యాపించకుండా..పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, బార్లు, ఇతరత్రా మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే....
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంటే కొన్ని సంస్థలు మాత్రం డోంట్ కేర్ అంటున్నాయి. గుట్టుచప్పుడుగా తమ కార్యకలాపాలను సాగిస్తుండటంతో జీహెచ్ఎంసీ మెరుపుదాడులు చేసింది. నిబంధనలను అతిక్రమించిన పలు పలు విద్యాసంస్థలు.. పబ్బులు, ఇతర...
కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్లోని అన్ని పార్కులు, గార్డెన్లు, ప్లే గ్రౌండ్లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్,...
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో...
సినిమా పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ - జేమ్స్ బాండ్ సినిమా ఏడునెలలు విడుదల వాయిదా..
కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్ భారత పార్లమెంట్కు పాకింది....
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ 24ఏళ్ల హైదరాబాద్ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మైండ్ స్పేస్ లో పని చేస్తున్న పలువురు...