National10 months ago
దేశంలో కరోనా.. 6727కి చేరిన కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో!
కరోనా మహమ్మారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలోనే మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది చనిపోయారు....