US : San diego Zoo 8 gorillas test positive corona : యూఎస్ లోనే శాండియాగోలోని సఫారీ పార్కులో సందర్శకులను వినోదాన్ని పంచే గొరిల్లాలకు కరోనా మహమ్మారి సోకింది. కరోనాను నియంత్రించటనాకి విధించిన లాక్...
22 new corona virus cases in suryapet : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఒక వ్యక్తి నుంచి మరో 22 మందికి కరోనా సోకిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అధికారులుఅప్రమత్తమయ్యారు. సూర్యాపేటలోని...
Corona positive for 13 ssc students : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నక్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రుద్రవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా...
Corona positive for Puwada Ajay Kumar : తెలంగాణలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. RTPCR పరీక్షల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకినట్లు పువ్వాడ...
American three snow leapards tested corona positive : అమెరికాలోని కెంటక్కీలో ఉన్న లూయిస్విల్లె జూలో ఉన్న మంచు చిరుతలకు కరోనా సోకిందనేదే ఆ వార్త. ఇప్పటి వరకూ ఇలా జంతువులకు కరోనా సోకిన...
tamil hero sharat kumar tested positive for corona : కరోనా వైరస్ వ్యాధి సోకటం మొదలై ఏడాది గడుస్తున్నా ఇంకా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. మరో వైపు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి...
corona positive in sr nagar ps cops : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి రికవరీ రేటు పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ లోని పోలీసులకు మళ్లీ కరోనా పాజిటివ్ రావటం కలకలం...
101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను...
Uttarakhand Mussoorie IAS Academy 33 trainees Corona positive : ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఐఏఎస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న 33 మంది...
couple commit suicide due to corona fear : కరోనా పాజిటివ్ భయంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలో కలకలం రేపుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గి..రికవరీ రేటు పెరిగినా...
cine actors corona: మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కరోనా వచ్చినట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆచార్య షూటింగ్ సందర్భంగా కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే…...
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అని, నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని, వెంటనే హోమ్ క్వారంటైన్కు వెళ్లినట్లుగా చిరంజీవి ట్విట్టర్...
Smriti Irani tests positive for coronavirus కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బుధవారం(అక్టోబర్-28,2020)ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను దగ్గరిగా కలిసినవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని...
Bihar Deputy CM tests Corona positive బీహార్ డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో కరోనా...
HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు...
Modi On Trump Corona Positive Recovery ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ క్వారంటైన్ కు...
BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని...
గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. కరోనా వైరస్ మహమ్మారితో పరిస్థితి భారత్లో ఇంకా తీవ్రంగానే ఉంది. దేశ హోంమంత్రి అమిత్ షా మరియు...
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు...
కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి(53)కి కరోనా వైరస్ సోకింది. స్వల్ప అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి...
తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండమని డాక్టర్ సూచించినట్లు...
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్...
Tamannaah Parents tested covid positive: స్టార్ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. తల్లిదండ్రులకు స్వల్పంగా కరోనా లక్షణాలున్నట్లు అనిపించడంతో తమన్నా కుటుంబం, స్టాఫ్తో సహా కరోనా వైరస్...
కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య...
సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన...
తెలంగాణలో కొత్తగా 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 21, 239 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1863 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు...
చైనాలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. సీ ఫుడ్ (సముద్ర ఆహారం) ప్యాకింగ్ పై మళ్లీ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా దిగుమతి చేసుకున్న ప్రోజన్ సీఫుడ్ ప్యాకింగ్ పై రెండోసారి కరోనా వైరస్ జాడలను...
పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్నారు. “నిన్న నిజంగా...
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు....
హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం...
కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక...
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి...
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం...
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం...
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు,...
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య కు...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ...
కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం...
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి...
కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు....
భారత్ లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. జమ్మూకశ్మీర్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దక్షిణ కశ్మీర్ లోని అనంత్...
దేశంలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య మిలియన్ దాటింది. అలాగే, దేశంలో కరోనా రికవరీ రేటు కూడా...
కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి....
హైదరాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం రేపింది. ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు ఆరుగురు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అధికారులు కలెక్టర్ కార్యాలయాన్ని శానిటైజేషన్...
తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు,...
విశాఖపట్నంలో ఈనెల 11 న ఆత్మహత్య చేసుకున్న భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసే అతను ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలోని శాంతి...
స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం...
దేశవ్యాప్తంగా సంచలనం అయిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో ఉజ్జయిని నుంచి వికాస్ దుబేని తీసుకుని వస్తున్న ఎస్యూవీలో కానిస్టేబుల్కు కరోనా వైరస్ ఉన్నట్లుగా తేలిందట. ఉజ్జయిని నుంచి వస్తున్న ఎస్యూవీలో కానిస్టేబుల్కు కరోనా...
సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో హస్పటల్ లో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. 15 రోజుల చికిత్సకు రూ.12 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి యాజమాన్యం. అంతడబ్బు చెల్లించలేమని చెప్పటంతో చివరకి శవం...