Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన...
High court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రోజుకు...
స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న...
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా...
తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది....
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో...
కాకినాడ జీజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎదురుచూస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో...
ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే...
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్...
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడి అరెస్టైన దివాకర్ ట్రావెల్స్ యజమాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఈ రోజు కరోనా పరీక్షలు...
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. కానీ ఈ వైరస్ చాలా మంది పడుతున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం...
కరోనా టెస్టుల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. ఒకసారి పాజిటివ్ అని..మరోసారి నెగటివ్ వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్లలో ఈ విధమైన పరిస్థితి నెలకొంది. నోయిడాలో 19 మంది కరోనా ప్రభుత్వ...
కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా టెన్ టీవీతో చెప్పారు. మహారాష్ట్రలో ఆసుపత్రుల దగ్గరున్న పరిస్థితి
ఏ మాత్రం అలసత్వం చూపినా కరోనా వైరస్ మహమ్మారి కాటేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా, అన్ని వయసుల వారిని అటాక్ చేస్తోంది. పిల్లలు, యువత, పెద్ద, ముసలి అనే తేడా లేదు. కరోనా ఎవరిపైన...
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్...
హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో బుధవారం (మార్చి 25, 2020) నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కోసం 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కరోనా అనుమానితులను ఐసోలేటెడ్ వార్డులో పెట్టి...
ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి...