కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూసి ఆస్పత్రులపై ఉన్న...
అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. వైద్య సిబ్బందినిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్ రాగా వైద్యం సిబ్బంది పట్టించుకోకపోవటంతో అతను ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ భార్య ఒడిలోనే...
కరోనా సోకిన వారిపై వివక్ష చూపకూడదని ఎన్నిసార్లు ప్రభుత్వాలు చెబుతున్నా..చాలా మందిలో మార్పు రావడం లేదు. బాధితులను వేరుగా చూస్తూ వారిని మరింత కుంగదీస్తున్నారు. తిరుపతిలోనూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. కరోనాతో పోరాడి కోలుకుని...
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు స్ట్రెచర్...