అమ్మపై ఆంక్షలు. పసిగుడ్డును ఎత్తుకుని సొంత ఇంటికి వస్తున్న ఓ పచ్చి బాలింతను ఊర్లో అడుగు పెడితే ఊరుకునేది లేదని..వస్తే ఊరుకోమని కఠినంగా చెప్పి ఊరు పొలిమేరల్లోనే అడ్డుకున్నారు గ్రామస్తులు. దీనికంతటికి కరోనా భయమేనంటు ఓ...
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ బస్సులు ప్రధాన సాధనాలుగా ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణలో...