National6 months ago
ప్రాణాయామం..యోగా, సంగీతాలతో కరోనాను జయిస్తున్న పేషెంట్లు :బాధితులకు ధైర్యానిస్తున్న సోలాపూర్
దేశంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఎప్పుడూ ముందంజలోనే ఉంది. దీని కట్టడికి మెడిసిన్ కోసం అనేక దేశాలతో పాటు భారత్ కూడా విశేషంగా కృషి చేయటం..వాటికోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో...