Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధిస్తున్నట్టు...
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు...