ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. ఇస్లామిక్ స్టేట్ ఆన్లైన్ పబ్లికేషన్ ‘వాయీస్ ఆఫ్ హింద్’ ఇదంతా ఇండియన్ ముస్లింలు చేసిందేనని అంటోంది. యాంటీ ఇండియా ప్రోపగాండా తెరమీదకు తీసుకొచ్చి.. మహమ్మారిని వాడుకుంటూ ఇండియన్లు...
కరోనా లక్షణాలు లేకుండా వ్యాధిని వ్యాప్తి చేసేవారి సంఖ్య గణనీయంగా పెరగడం.. ఇప్పుడు చైనాకు తలనొప్పిగా మారింది. లక్షణాలు లేనివారు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. చైనాలో గణనీయమైన సంఖ్యలో లక్షణం...