అమెరికాలో రోజురోజుకూ వేలల్లో చనిపోతున్నా నిర్ణయాల్లో మార్పు ఉండటం లేదు. అజాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా ప్రజలను ప్రమాదంలోకి నెట్టేలా ఆలోచిస్తున్నారు. టెక్సాస్లో ఫేస్ మాస్క్ వేసుకుని వస్తే అనుమతించమని ఓ బార్ చెప్తుంది. టెక్సాస్లోని లిబర్టీ...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా కారణంగా చనిపోయాడు. అయితే ఇదే దేశంలో తొలి కరోనా మరణం....
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి