అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలేసి...
అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య మిగిలిన వారికి ముచ్చెమటలు పట్టిస్తుంది. శుక్రవారం ఒక్కరోజులోనే 1635 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 77వేల 178కి చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. దేశంపై కరోనా...
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ స్పష్టం...