COVID-19 రోజురోజుకి మరింత వ్యాప్తిచెందుతుంది. ఏపీలో మరో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు, డాక్టర్లకు టిక్టాక్...
భారతదేశంలో కరోనా వ్యాప్తి మూడో దశ నడుస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ భయాందోళన నెలకొంది. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకి మృతిచెందినవారి...